Showing posts from June, 2025

మహా టీవీ యాజమాన్యానికి గులాబీ పార్టీ... లీగల్ సెల్ నోటీసులు పంపించింది.

దాడి జరిగిన రెండు గంటల్లోనే లీగల్ నోటీసులు పంపింది గులాబీ పార్టీ. ఫోన్ టాపింగ్ కేసుకు …

ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించి కంచ గచ్చిబౌలిని అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

ఇక్కడి భూముల్లో అభివృద్ధి ఆటంకాలు తాత్కాలికమేనని..అన్నారు. కంచ గచ్చిబౌలిలో కొత్త కంపెనీ…

ప్రముఖ న్యూస్​ ఛానెల్​లో పనిచేస్తున్న యాంకర్​ స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకున్నారు

హైదరాబాద్​ చిక్కడపల్లి జవహర్​ నగర్​లోని శీలమ్స్​ రెసిడెన్సిలోని ఆమె నివాసంలో బలన్మరణాని…

రాష్ట్రంలో కన్వీనర్ కోటా ఇంజినీరింగ్ సీట్ల భర్తీకి షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 28 నుంచి ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ ప్రారంభం

మొట్టమొదటిసారి జోసా పద్ధతిలోనే టీజీఈఏపీలోనూ మాక్ కౌన్సిలింగ్ని నిర్వహించారు. ఈ పద్ధతిలో…

తెలంగాణలో పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. జూన్‌ 3 నుంచి 13వ తేదీ వరకు జరిగిన ఈ పరీక్షల ఫలితాలను అధికారులు శుక్రవారం మధ్యాహ్నం విడుదల

ఈ పరీక్షలకు *రాష్ట్రవ్యాప్తంగా 42,832 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. 38,741 మంది…

తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్కను మావోయిస్టులు హెచ్చరించారు..!!

ఆదివాసీల హక్కులను ప్రభుత్వం కాలరాస్తున్నా..మంత్రి సీతక్క స్పందించడం లేదని వారు మండిపడ్డ…

గండ్ర దంపతులకు బాలరాముడి చిత్ర పటాన్ని బహుకరించిన వీరాభిమాని....

భూపాలపల్లి నియోజకవర్గం.శాయంపేట మండలం, సూర్యనాయక్ తండా వాస్తవ్యులు, గండ్ర దంపతుల వీరాభిమ…

42 శాతం బీసీ రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంక్షేమ జాతీయ అధ్యక్షులు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్

కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా 42 శాతం బీసీ రిజర్వేషన్లతో స్థ…

పరకాల పట్టణాభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలని పరకాల శాసనసభ్యులు .రేవూరి ప్రకాశ్ రెడ్డి

పరకాల  పట్టణంలో TUFIDC నిధులతో జరుగుతున్న పనులను అధికారులతో కలిసి పరకాల శాసనసభ్యులు రేవ…

రైతును రాజు చేయాలనే సంకల్పంతో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుంది

కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది రైతును రాజు చేయాలనే …

గడ్డం కేశవమూర్తికి ఎన్టీఆర్ అవార్డు రాష్ట్రమంత్రి సీతక్క చేతుల మీదుగా అవార్డు ప్రధానం..

సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రచయిత గడ్డం కేశవమూర్తికి మరో అత్యున్నత పురస్కారం లభించింది. …

శాయంపేట మండల కేంద్రంలో తెలంగాణఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుని పిలుపుమేరకు

శాయంపేట మండల అధ్యక్షుడు ఇమ్మడిశెట్టి రవీందర్ ఆధ్వర్యంలో శాయంపేట సిఐ శాంతి దీక్ష కొరకు …

దామెర మండలం ల్యాదల్ల గ్రామంలోని వికాస్ స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు దామెర SI కొంక అశోక్

వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్ . సూచనల మేరకు (డ్రగ్స్ )మాదకద్రవ్యాల పై…

బోనాల ఉత్సవాలు ప్రారంభం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు

ఆషాడ మాసం బోనాల ఉత్సవాలతో తెలంగాణలో పండుగ వాతావరణం మొదలవుతుందని అన్నారు. తెలంగాణ సంస్క…

పార్టీ నుండి సస్పెండ్ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేయాలి రేగొండ మండల జర్నలిస్టుల డిమాండ్

ములుగు జిల్లా: తాడ్వాయి లో జర్నలిస్టు శ్రీకాంత్ రెడ్డి పై దాడి చేసిన కాంగ్రెస్ నాయకులన…

తల్లిని హత్య చేయించిన పదవ తరగతి విద్యార్థిని కేసులో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు జీడిమెట్ల పోలీసులు.

ప్రేమ వ్యవహారంలో అడ్డు రావటమే కాకుండా..!! తీవ్రంగా హింసిస్తున్న తల్లి పట్ల ద్వేషం పెంచుకున్న బాలిక …

Load More
That is All