Showing posts from June, 2025

విద్యార్థిని,ఆత్మహత్యకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి- బి ఎస్ ఎస్ డిమాండ్,

పరకాల లోని నర్సక్కపల్లె సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పదవ తరగతి విద్యార్థిని ఏకు శ్రీ…

10 లీటర్ల గుడుంబా పట్టివేత

10 లీటర్ల గుడుంబాను పట్టుకున్న పోలీసులు ఎస్పై పరమేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం శాయంపేట గ్రామం నందు …

ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వలేమని కేంద్రం ఏపీకి తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే..

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు స్వాగతించారు.కేం…

యువతే భవిష్యత్తు – యువజన కాంగ్రెస్‌కు దిశానిర్దేశం చేసిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

హనుమకొండ హంటర్ రోడ్డులోని కోడెం కన్వెన్షన్ హాల్‌లో జరిగిన వరంగల్, హనుమకొండ యువజన కాంగ్ర…

ప్రజావాణిలో వచ్చిన వినతుల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

జిల్లా కేంద్రంలోని ఐడిఓసి కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్…

ఆంధ్రప్రదేశ్‌లో అనధికార "జాతీయ మానవ హక్కుల కౌన్సిల్"పై నకిలీ మరియు మోసం ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్‌లోని NHRC అనే పేరుతో ఉన్న సంస్థలో సభ్యునిగా పనిచేస్తున్న మహేష్ పటేల్ బాసా…

బి ఆ ఎస్ నాయకులు మాట్లాడే అర్హత లేదు.రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు పోలంపల్లి అశోక్

నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గుర…

స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ ప్రదర్శనను ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

చిన్న వ్యాపారులు ఎదగాడానికి సహయపడుతున్న మెప్మా వారికి అబినందనలు : ఎమ్మెల్యే నాయిని  హన్…

నిజామాబాద్‌లో జాతీయ పసుపుబోర్డు కార్యాలయం ప్రారంభించిన కేంద్రమంత్రి అమిత్ షా

పసుపు రైతుల 40 ఏళ్ల కలను ప్రధాని మోదీ నెరవేర్చారన్న అమిత్ షా.. దేశంలో నక్సలిజం లేకుండా …

మహా టీవీ యాజమాన్యానికి గులాబీ పార్టీ... లీగల్ సెల్ నోటీసులు పంపించింది.

దాడి జరిగిన రెండు గంటల్లోనే లీగల్ నోటీసులు పంపింది గులాబీ పార్టీ. ఫోన్ టాపింగ్ కేసుకు …

ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించి కంచ గచ్చిబౌలిని అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

ఇక్కడి భూముల్లో అభివృద్ధి ఆటంకాలు తాత్కాలికమేనని..అన్నారు. కంచ గచ్చిబౌలిలో కొత్త కంపెనీ…

ప్రముఖ న్యూస్​ ఛానెల్​లో పనిచేస్తున్న యాంకర్​ స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకున్నారు

హైదరాబాద్​ చిక్కడపల్లి జవహర్​ నగర్​లోని శీలమ్స్​ రెసిడెన్సిలోని ఆమె నివాసంలో బలన్మరణాని…

రాష్ట్రంలో కన్వీనర్ కోటా ఇంజినీరింగ్ సీట్ల భర్తీకి షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 28 నుంచి ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ ప్రారంభం

మొట్టమొదటిసారి జోసా పద్ధతిలోనే టీజీఈఏపీలోనూ మాక్ కౌన్సిలింగ్ని నిర్వహించారు. ఈ పద్ధతిలో…

తెలంగాణలో పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. జూన్‌ 3 నుంచి 13వ తేదీ వరకు జరిగిన ఈ పరీక్షల ఫలితాలను అధికారులు శుక్రవారం మధ్యాహ్నం విడుదల

ఈ పరీక్షలకు *రాష్ట్రవ్యాప్తంగా 42,832 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. 38,741 మంది…

తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్కను మావోయిస్టులు హెచ్చరించారు..!!

ఆదివాసీల హక్కులను ప్రభుత్వం కాలరాస్తున్నా..మంత్రి సీతక్క స్పందించడం లేదని వారు మండిపడ్డ…

గండ్ర దంపతులకు బాలరాముడి చిత్ర పటాన్ని బహుకరించిన వీరాభిమాని....

భూపాలపల్లి నియోజకవర్గం.శాయంపేట మండలం, సూర్యనాయక్ తండా వాస్తవ్యులు, గండ్ర దంపతుల వీరాభిమ…

42 శాతం బీసీ రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంక్షేమ జాతీయ అధ్యక్షులు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్

కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా 42 శాతం బీసీ రిజర్వేషన్లతో స్థ…

పరకాల పట్టణాభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలని పరకాల శాసనసభ్యులు .రేవూరి ప్రకాశ్ రెడ్డి

పరకాల  పట్టణంలో TUFIDC నిధులతో జరుగుతున్న పనులను అధికారులతో కలిసి పరకాల శాసనసభ్యులు రేవ…

రైతును రాజు చేయాలనే సంకల్పంతో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుంది

కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది రైతును రాజు చేయాలనే …

Load More
That is All