మహా టీవీ యాజమాన్యానికి గులాబీ పార్టీ... లీగల్ సెల్ నోటీసులు పంపించింది.

 దాడి జరిగిన రెండు గంటల్లోనే లీగల్ నోటీసులు పంపింది గులాబీ పార్టీ. ఫోన్ టాపింగ్ కేసుకు సంబంధించి తమ పార్టీ నేతలపై అసత్య ప్రచారం చేస్తున్నారనిఇందులో స్పష్టంగా వెల్లడించింది. జర్నలిజాన్ని ప్రజా ప్రయోజనాల కోసమే వాడాలని ఆ సంస్థకు విజ్ఞప్తి చేసిందిగులాబీ పార్టీ.మహా టీవీ తమ విధానం మార్చుకోకపోతే పరువు నష్టం దావవేస్తామనికూడా వార్నింగ్ ఇచ్చింది. అదే సమయంలో గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తప్పుడు కథనాలు ప్రసారం చేశారని సైబర్ క్రైమ్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారుఆ పార్టీ మహిళా నేతలు. దీంతో ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post