గండ్ర దంపతులకు బాలరాముడి చిత్ర పటాన్ని బహుకరించిన వీరాభిమాని....

భూపాలపల్లి నియోజకవర్గం.శాయంపేట మండలం, సూర్యనాయక్ తండా వాస్తవ్యులు, గండ్ర దంపతుల వీరాభిమాని తిరుపతి నాయక్ ఇటీవల సూర్యనాయక్ తండా నుండి అయోధ్య సైకిల్ యాత్ర ముగించుకొని వచ్చి ఈ రోజు భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి మరియు వరంగల్ జిల్లా జడ్పీ మాజీ ఛైర్పర్సన్ & భూపాలపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి  కలిసి బాలరాముడి చిత్ర పట్టాన్ని బహుకరించారు.
ఈ సందర్భంగా తనతో పాటు తిరుపతి పాదయాత్ర చేయడమే కాక, సూర్య నాయక్ తండా నుండి అయోధ్య సైకిల్ యాత్ర చేసి విజయవంతంగా పూర్తి చేసుకున్న తిరుపతి దంపతులను శాలువాతో సత్కరించారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post