నర్సంపేట పట్టణంలోని ప్రముఖ వ్యాపార ప్రాంతంలో సహస్ర కిరణం జనరల్ స్టోర్ ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం ప్రజల ఉత్సాహభరిత హాజరుతో ఉల్లాసంగా సాగింది.
ఈ స్టోర్ను ప్రొప్రైటర్ కందకట్ల రాజు కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. నిత్యావసర వస్తువులు, గృహోపయోగ సరుకులు, కిరాణా మరియు ఇతర అవసరమైన వస్తువులు ఒకే చోట అందుబాటులో ఉండేలా ఈ జనరల్ స్టోర్ ను రూపొందించారు.
ఈ సందర్భంగా కందకట్ల రాజు కుమార్ మాట్లాడుతూ –
“నాణ్యతా ప్రమాణాలతో, తక్కువ ధరలతో ప్రజలకు మరింత మెరుగైన సేవలందించడం మా ప్రధాన లక్ష్యం. నర్సంపేట ప్రజల ఆదరణకు కృతజ్ఞతలు” అని తెలిపారు.
ప్రారంభోత్సవానికి హాజరైన స్థానిక ప్రముఖులు, వ్యాపారవేత్తలు, స్నేహితులు, బంధువులు కందకట్ల రాజు కుమార్ అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు
Post a Comment