కొప్పులలో గ్రామ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు

హన్మకొండ జిల్లా శాయంపేట మండలంలోని కొప్పుల గ్రామం లో గ్రామ దేవతలు ప్రతిష్టాపన మూడు రోజుల కార్యక్రమంలో భాగంగా గ్రామదేవతల ఊరేగింపులో ఇంటింటికి మహిళలు హారతులతో అమ్మవార్లకు నీళ్లతో అభిషేకం చేస్తూ రావమ్మా మాపిల్లా పాపలను చల్లంగా చూసి మా గ్రామానికి రక్షణ ఇవ్వమ్మా అంటూ మహిళలు గ్రామ ప్రజలంతా కలిసి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో వంగాల నారాయణ రెడ్డి, మాజీ ఎంపీటీసీ మేకల శ్రీనివాస్, మాజీ ఉపసర్పంచ్ అట్ల తిరుపతి,బి ఆర్ ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు, మాజీ సర్పంచ్ సామల మధుసూదన్,గుర్రం రవీందర్, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు ఏరుగొండ శంకర్, మాజీ సర్పంచ్ తోట కుమారస్వామి, సామల విజయకుమార్, గ్రామ మాజీ వార్డ్ మెంబర్స్, కట్ల మోహన్ రెడ్డి, ఆలయ చైర్మన్ రామిని శ్రీనివాస్, విశ్వబ్రాహ్మణ సంఘం పెద్దలు సాంబ చారి, రమణాచారి, రాజా చారి, ప్రతి కుల సంఘాల గ్రామ పెద్దలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post