దిక్కుతోచని స్థితిలో కుటుంబం..
నిన్న రాత్రి గాలిదుమారం చేసిన బీభత్సానికి శాయంపేట మండల కేంద్రంలో బీసీ కాలనీలో బాసాని రామకృష్ణ కు చెందిన ఇల్లు పూర్తి స్థాయిలో ధ్వంసం కావడం జరిగింది.తృటిలో తప్పించుకొని ప్రాణాలను కాపాడుకున్న వారు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. రెక్కాడితే కాని డొక్కాడని దయనీయ స్థితిలో ఉన్న మమ్మల్ని ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు.
Post a Comment