ఢిల్లీలో బీజేపీ విజయం & శాయంపేట మండల కేంద్రంలో బిజెపి నాయకుల సంబరాలు

ఢిల్లీలో జరిగిన శాసనసభ ఎన్నిక ఫలితాలు ఈ రోజు వెలవడం జరిగింది యొక్క ఫలితాలలో అత్యధిక మెజారిటీ తోటి భారతీయ జనతా పార్టీ గెలిచిన సందర్భంగా ఈరోజు మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు నరహరిశెట్టి రామకృష్ణ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బాంబులు కాల్చి మిఠాయిలు పంపిణీ చేసి పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకోవడం ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు నరహరిశెట్టి రామకృష్ణ మాట్లాడుతూ ఢిల్లీలోని ప్రజలు చాలా వివేకవంతులని అవినీతి రూపుమాపుతానని చెప్పి అదే అవినీతిలో కూరుకుపోయిన అమ్మ ఆద్మీ పార్టీ అధినేత కేసుల వరకు బుద్ధి చెప్పారని ఎన్నో దొంగ హామీలు ఇచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీకి అక్కడ ఒక్క సీటు ఇవ్వకపోవడం అక్కడి ప్రజల వివేకానికి నిదర్శనమని రానున్న రోజులలో కూడా తెలంగాణలో ఇదే రకమైన ఫలితాలు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ రాయరాకుల మొగిలి మాట్లాడుతూ అమ్ ఆద్మీ పార్టీ గుర్తు అయినటువంటి చీపుతోనే అక్కడి ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీని ఉండకుండా ఊడ్చిపారేసారని స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఈ దేశాన్ని ఢిల్లీ రాష్ట్రాన్ని పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆడ ఒక్క సీటు కూడా ఇవ్వకపోవడం ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అర్థం అవుతుందని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి అక్కడికి పోయి కూడా ఇక్కడ ఇచ్చినటువంటి దొంగ హామీలతోటి అధికారంలోకి రావాలని ఇచ్చినా కూడా అక్కడి ప్రజలు నమ్మకపోవడం కాక వారికి ఒక్క సీటు ఇవ్వలేదు అని ఆయన ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ కానుగుల నాగరాజు, ఉప్పు రాజు, సీనియర్ నాయకులు కోమటి రాజశేఖర్, భూతం తిరుపతి, బత్తుల రవి, ఆనుమండ్ల రమేష్ రేణికుంట్ల చిరంజీవి, మేకల సుమన్, భూత్ అధ్యక్షులు కడారి చంద్రమౌళి, బాసాని నవీన్, పైడిమల్ల సుధాకర్, గాదే సుధాకర్, కన్నబోయిన రమేష్, కుక్కల సతీష్, బండి ప్రవీణ్, బత్తుల రాజేష్, మోరే రంజిత్, తదితరులు పాల్గొన్నారు

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post