ఢిల్లీ కోటపై కాషాయ జెండాసంబరాలలో పరకాల.....

ఢిల్లీ కోటపై కాషాయ జెండా ఎగరడంతో పరకాల పట్టణంలో బిజెపి నాయకులు ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. శనివారం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి పార్టీ అత్యధిక మెజార్టీ సాధించటంతో పరకాల పట్టణ అధ్యక్షుడు గాజుల నిరంజన్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించగా ఈ కార్యక్రమానికి పరకాల కాంటెస్టెంట్ ఎమ్మెల్యే డాక్టర్ పగడాల కాళీ ప్రసాద్ రావు పాల్గొన్నారు. పరకాల పట్టణంలోని బస్టాండ్ కూడలి వద్ద బాన సంచ కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కాళి ప్రసాద్ మాట్లాడుతూ దేశంలోని అత్యధిక ప్రాంతాలలో బిజెపి పార్టీ విజయం సాధించిందని రాబోయే ఎన్నికలలో తెలంగాణ ప్రాంతంలో కాషా జెండా ఎగడం ఖాయమని అన్నారు. నరేంద్ర మోడీ చేస్తున్న సంక్షేమ పథకాలే బిజెపిని గెలిపిస్తున్నాయని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలోపరకాల రూరల్ అధ్యక్షులు కాసగాని రాజ్ కుమార్ నడికుడ అధ్యక్షులు ఎరుకల దివాకర్ జిల్లా నాయకులు R.P.జయంత్ లాల్చం దుపట్లరాజేందర్రెడ్డి,కొలనుపాక భద్రయ్య, వెజ్జకి పూర్ణ చారి, దగ్గు విజేందర్రావు, సిరంగి సతీష్ కుమార్ కుక్కల విజయ్ సంగా పురుషోత్తం పాలకుర్తి తిరుపతి సీనియర్ నాయకులు మార్త బిక్షపతి మార్త రాజభద్రయ్య బండి రవి భాస్కరాచారి ,ఆకుల రాంబాబు ,రాజవీరు, రాజిరెడ్డి ,మహిళ నాయకురాలు వేనిశెట్టి శారద, ఆర్పి సంగీత ,మేకల కోమల ,పరకాల పట్టణ పరకాల రూరల్ మరియు నడికొండ మండల బూత్ అధ్యక్షులు మరియు పరకాల రూరల్,నడికూడ మండల జిల్లా కౌన్సిల్ మెంబెర్.... బాబు యాదవ్,రాజేందర్ రావు,దేవరాజ్, బాలాజీ మురళి,నర్సయ్య, రాంబాబు, సంపత్, k. సాంబయ్య, రాజయ్య, మహేందర్ రెడ్డి, ఎల్లస్వామి, శ్రీను, బిక్షపతి,వీరాస్వామి,చిట్టి బాబు, సదయ్య......
మేకల రాజా వీరు సింగవేన రవీందర్ యాదవ్ గూగుల్ రాజిరెడ్డి రవీందర్ రెడ్డితిరుపతి రెడ్డివజ్రంరాంప్రసాద్సమ్మిరెడ్డి తిప్పారం సుధీర్ తక్కలపల్లి హరికృష్ణ జవ్వజి రమేష్నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post