పట్టా బుక్కు ఉన్న ప్రతీ రైతు ఫార్మర్ రిజిస్ట్రీ పోర్టల్లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని

హనుమకొండ జిల్లా పరకాల క్లస్టర్ పరిధిలోని పరకాల, మాదారం, మల్లక్కపేట గ్రామలకు చెందిన పట్టా బుక్కు ఉన్న ప్రతీ రైతు ఫార్మర్ రిజిస్ట్రీ పోర్టల్లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని పరకాల క్లస్టర్ వ్యవసాయ విస్తరణాధికారి(ఏఇవో) ఎం.శైలజ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు కేంద్రం మరి యు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందించే పథకాలు, సబ్సిడీలు, బీమా వంటివి ఈ గుర్తింపు కార్డు ద్వారా సులభంగా అందు తాయని,ఆకస్మికంగా వచ్చే ప్రకృతి విపత్తులు,ఇతర అత్యవసర పరిస్థితులలో సహాయం పొందడానికి ఈ గుర్తింపు కార్డు ఉపయోగపడుతుందని ప్రభుత్వం అమలు చేసే వ్యవసాయ పథకాలకు ఈ గుర్తింపు కార్డు ఫార్మర్ రిజిస్ట్రీ
రైతు గుర్తింపు కార్డుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ వెంటనే చేసుకోవాలని రైతులకు సూచించారు ఇప్పటివరకు తీసుకుని రైతులు సకాలంలో పరకాల రైతు వేదిక వద్దకు వచ్చి పేర్లు నమోదు చేసుకోగలరని ఏఈఓ శైలజ సూచించారు

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post