యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్న సుప్రీంకోర్టు జడ్జీ జస్టిస్ సూర్యకాంత్.

దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆలయ ఈవో వెంకట్రావ్ ఐఏఎస్ వారి ఆధ్వర్యములో దర్శన, ఆశీర్వచన ఏర్పాట్లు ఆలయ అధికారులు.పూర్ణకుంభం స్వాగతం పలికిన ఆలయ అర్చకులు..వేదాశీర్వచనం చేసిన వేద పండితులు.
స్వామి వారి చిత్రపటం,లడ్డు ప్రసాదం అందజేసిన ఆలయ ఈఓ వెంకట్రావు..

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post