పరకాల మండల ఎరువులు పురుగుమందులు మరియు విత్తనముల డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డ పరకాల అరుణ ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ సీడ్స్ ప్రొప్రైటర్ గందె వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పరకాల ACP OFFICE నందు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా ACP నూతన కమిటీ అధ్యక్షుడు గందె వెంకటేశ్వర్లు గారిని మరియు ప్రధాన కార్యదర్శి నవత బ్రదర్స్ శివాజీని కోశాధికారి మల్లికార్జున ట్రేడర్స్ ఎర్ర లక్ష్మణ్ కు శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఈ సందర్భంగా ACPమాట్లాడుతూ... విత్తనాలు ఎరువులు పురుగు మందులు వ్యాపారులు నాణ్యమైన విత్తనాలు ఎరువులను రైతులకు అందించే విధంగా నాణ్యత ప్రమాణాలతో తమ వ్యాపారాలు నిర్వహించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పరకాల వ్యాపారస్తులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ACPని మర్యాదపూర్వకంగా కలిసిన మండల ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ సీడ్స్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ.
byBLN TELUGU NEWS
-
0
Post a Comment