సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఏసీపీగా గిరికుమార్

రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వరంగల్ విభాగం ఏసీపీగా గిరికుమార్ శనివారం బాధ్యతలు చేపట్టారు. గిరికుమార్ గతంలో వరంగల్ డివిజన్ ఏసీపీగా పనిచేసారు. ఈ సందర్బంగా సైబర్ క్రైమ్ అధికారులు, సిబ్బంది నూతన సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఏసీపీని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పాగుచ్చాలను అండజేసి అభినందనలు తెలిపారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post