రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వరంగల్ విభాగం ఏసీపీగా గిరికుమార్ శనివారం బాధ్యతలు చేపట్టారు. గిరికుమార్ గతంలో వరంగల్ డివిజన్ ఏసీపీగా పనిచేసారు. ఈ సందర్బంగా సైబర్ క్రైమ్ అధికారులు, సిబ్బంది నూతన సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఏసీపీని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పాగుచ్చాలను అండజేసి అభినందనలు తెలిపారు.
సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఏసీపీగా గిరికుమార్
byBLN TELUGU NEWS
-
0
Post a Comment