హైదరాబాద్‌లోని రాజేంద్ర నగర్‌లో చోటుచేసుకుంది.సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

రాజేంద్ర నగర్‌కు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి పెయింటర్‌గా పని చేస్తున్నాడు. అతడు గత కొన్ని సంవత్సరాలుగా వీవో కంపెనీకి చెందిన ఫోన్ వాడుతున్నాడు.
సెల్ ఫోన్‌ను ప్యాంట్స్ జేబులో పెట్టుకుని రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్నాడు. ఈ నేపథ్యంలో ఫోన్ ఒక్కసారిగా హీటెక్కింది. ఆ వెంటనే పేలిపోయింది.దీంతో శ్రీనివాస్ కాలికి తీవ్ర గాయాలు అయ్యాయి. నొప్పితో గిలగిల్లాడసాగాడు. ఇది గమనించిన స్థానికులు అతడికి సాయం చేయడానికి ముందుకు వచ్చారు. వెంటనే దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు అతడికి చికిత్స చేస్తున్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post