బీజేపీ ఎంపీ రఘునందన్ రావుకు బెదిరింపు కాల్ కలకలం రేపుతోంది. ఇవాళ సాయంత్రంలోగా చంపేస్తామంటూ మావోయిస్టుల పేరుతో తనకు బెదిరింపు కాల్ వచ్చినట్లు రఘునందన్ రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు.మేడ్చల్ జిల్లా దమ్మాయి గూడలో ఓ కార్యక్రమంలో ఉండగా డీజీపీ, మెదక్ ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులకు ఎంపీ ఫిర్యాదు చేశారు. మధ్యప్రదేశ్ కు చెందిన మావోయిస్టు నుంచి బెదిరింపు కాల్ వచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
సాయంత్రంలోగా చంపేస్తాం..!!ఎంపీ రఘునందన్ రావుకు మావోయిస్టుల నుంచి బెదిరింపు కాల్..
byBLN TELUGU NEWS
-
0
Post a Comment