420 హామీలు పక్కకు.. కూల్చే, కాల్చే కాంగ్రెస్ పథకాలు ముందుకంటూ సర్కార్ పై మాజీమంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు.
హైదరాబాద్ మీదకే కాదు.. అడవి మీదకూ బుల్డోజర్లు పంపుతున్నారు
పేదలపైన ప్రేమ లేదు, ఆడబిడ్డల పట్ల ఇంగితం లేదు. పోడు భూముల్లో వ్యవసాయం చేసి పొట్టపోసుకుంటున్న ఆదివాసీల మీద దాడి చేయడం అమానుషంప్రభుత్వం కన్ను పట్నం, పల్లెలు దాటి ఇప్పుడు అడవులు, ఆదివాసీల మీద పడిందని ఆగ్రహం వ్యక్తం చేసారు.
Post a Comment