హనుమకొండ జిల్లావిద్యాధికారి వాసంతి

  శాయంపేట మండలం లోని కస్తూరిభా గాంధీ విద్యాలయం ను సందర్శించి తరగతి గదులు, వంటగది,వంట దినుసులు ప్రయోగశాల, టాయిలెట్స్ వాటిని పరిశీలన చేయడం జరిగింది. యూనిఫామ్ పాఠ్య పుస్తకాలు, రాత పుస్తకాలు పంపిణీ ని పరిశీలించారు. విద్యార్థుల తో మాట్లాడారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post