జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో క్రీడా పాఠశాల ఎంపికలు బుధవారం స్థానిక అంబేద్కర్ స్టేడియం లో జిల్లా యువజన మరియు క్రీడల శాఖ అధికారి ఆద్వర్యం లో ముగిసాయి.
ఈ ఎంపికల్లలో అన్ని మండలాల విద్యార్థిని విద్యార్థులు సుమారుగ 80 మంది పాల్గొన్నారని జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి రఘు తెలిపారు.ఈ కార్యక్రమంలో పిడిలు, పి ఈ టి లు పాల్గొన్నారు. జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన 10 మంది బాలికలు, 10 మంది బాలురు జులై 1 వ తేదీన హైదరాబాద్ లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని ఆయన తెలిపారు.
Post a Comment