HomeBLN తెలుగు దినపత్రిక రూ.15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జీహెచ్ఎంసీ ఏఈ.. byBLN TELUGU NEWS -June 24, 2025 0 వరుసగా ఏసీబీ రైడ్స్ జరుగుతున్నా భయపడని లంచగొండి అధికారులు... అంబర్పేట జీహెచ్ఎంసీ కార్యాలయంలో బిల్లులు ఆమోదం చేసేందుకు రూ.20,000 లంచం డిమాండ్ చేసిన ఇంజనీర్ ఏఈ మనీషా...రూ.15,000 లంచం తీసుకుంటుండగా, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు.
Post a Comment