
వరంగల్ జిల్లా నల్లబెల్లి లో తహసీల్దార్ కార్యాలయం నందురేషన్ షాపు డీలర్ల తో సమావేశం అయిన తహసిల్దార్ ముప్పు కృష్ణ ప్రభుత్వం మూడు నెలల సన్న బియ్యన్ని రేషన్ కార్డు దారులకు ఒకే దఫా గా ఇవ్వనున్నందున, ప్రతి కార్డు దారునికి ( 6 ×3) 18/- కిలోల చొప్పున తప్పక పంపిణీ చేయాలని రేషన్ డీల్లర్లకు తెలుపుతూ ఎవరైనా తక్కువ గా పంపిణీ చేసినట్టైతే అట్టి డీలర్ పై చర్యలు తీసుకుంటానని తహసిల్దార్ తెలిపారు. ప్రతి రేషన్ కార్డు దారుడు తప్పక మూడు నెలల సన్నబియ్యని, ఈ నెలలోనే రేషన్ షాపు డీలర్ దగ్గర తీసుకో వలసినదిగా రేషన్ కార్డు దారులను కోరారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్లు పాల్గొన్నారు.
Post a Comment