రేషన్ డీలర్లతో తహసిల్దార్ సమావేశం

వరంగల్ జిల్లా నల్లబెల్లి లో తహసీల్దార్ కార్యాలయం నందురేషన్ షాపు డీలర్ల తో సమావేశం అయిన తహసిల్దార్ ముప్పు కృష్ణ ప్రభుత్వం మూడు నెలల సన్న బియ్యన్ని రేషన్ కార్డు దారులకు ఒకే దఫా గా ఇవ్వనున్నందున, ప్రతి కార్డు దారునికి ( 6 ×3) 18/- కిలోల చొప్పున తప్పక పంపిణీ చేయాలని రేషన్ డీల్లర్లకు తెలుపుతూ ఎవరైనా తక్కువ గా పంపిణీ చేసినట్టైతే అట్టి డీలర్ పై చర్యలు తీసుకుంటానని తహసిల్దార్ తెలిపారు. ప్రతి రేషన్ కార్డు దారుడు తప్పక మూడు నెలల సన్నబియ్యని, ఈ నెలలోనే రేషన్ షాపు డీలర్ దగ్గర తీసుకో వలసినదిగా రేషన్ కార్డు దారులను కోరారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్లు పాల్గొన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post