తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి(సీఎస్)గా నియమితులైన కె.రామక్రిష్ణారావు ఈరోజు సోమవారం సాయంత్రం హైదరాబాద్ లోని సెక్రటేరియట్ లో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మర్యాదపూర్వకంగా కలిసి, పూల బొకే అందజేసి, శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు.
Post a Comment