బాబురావు కుటుంబాన్ని పరామర్శించిన చల్లా..

 పరకాల మండలం మల్లక్కపేట గ్రామంలో ఇటీవలే మృతిచెందిన బిఆర్ఎస్ నాయకులు ఎడ్డే బాబురావు కుటుంబాన్ని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి  పరామర్శించారు.ఈ సందర్భంగా బాబురావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం వారి మృతికిగల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post