శుభాకాంక్షలు తెలిపిన పరకాల మాజీ ఎమ్మెల్యేచల్లా ధర్మారెడ్డి

పరకాల పట్టణానికి చెందిన బిఆర్ఎస్ నాయకులు గందే వెంకటేశ్వర్లు  పరకాల ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ & సీడ్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంగా వారికి పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి  శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post