పేదల కన్నీటిని తీర్చేందుకే కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చింది.ఇం
దిరమ్మ రాజ్యంలో భూమి సమస్యలు లేని రాజ్యం గా తీర్చిడిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని,ప్రజలను ఇబ్బంది పెట్టకుండా రైతులకు సేవలు అందిస్తామన్నారు.భూభారతి చట్టంతో రైతులకు తన భూమిపై యాజమాన్యం హక్కు ఉంటుంది. పదేళ్ల ధరణి తో అన్నదాతలు అనేకరకాలుగా ఇబ్బందులు పడ్డారు.ధరణి కారణంగా యాజమాన్యం హక్కులు కోల్పోయి రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు.. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సమస్యలు తీర్చడానికే భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామని INTUC శాయంపేట మండల అధ్యక్షుడు మారేపెల్లి రాజేందర్ అన్నారు...
Post a Comment