అంబులెన్స్ సిబ్బందికి రూమ్ వసతి కల్పించాలి

శాయంపేట ఎంపీడీవో ఆఫీసులో సూపరిండెంట్ బి, సులోచనకు విజ్ఞాపన పత్రం అందజేసిన అనంతరం
శాయంపేట మండల కేంద్రంలో
తెలంగాణ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియాహనుమకొండ జిల్లా కార్యదర్శి
వంగర సాంబయ్య మాట్లాడుతూమండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య సెంటర్ పరిధిలో గత కొన్ని నెలల నుండి అంబులెన్స్ ఉంటుంనదని అంబులెన్స్ డ్రైవర్ మరియు ఆరోగ్య సాయకుడు ఇద్దరు ఉంటున్నట్లు తెలిపారువారు ఎండలో ఉంటూ మలమూత్రాలకు మరియు స్నానాలకు విశ్రాంతిభోజనానికి అనేక ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారుతక్షణమే పరిశీలించి వారికి విశ్రాంతి వసతి రూము ఏర్పాటు చేయి చేయాలని కోరినారుఈ కార్యక్రమంలో ఆడేపు అశోక్ తదితరులు పాల్గొన్నారు

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post