అకాల వర్షానికి అరటి తోట సందర్శించిన ఎమ్మెల్యేహనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలో అకాల వర్షానికి పంట నష్టమైన రైతులతో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సందర్శించడం జరిగింది రైతులతో మాట్లాడుతూ మొక్కజొన్న, అరటి మొక్కలు పంటలు పూర్తిగా అకాల వర్షానికి నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుంచి సహకారాలు అందిస్తామని తెలియజేయడం
అకాల వర్షానికి అరటి మొక్క జొన్న పంటలు పరిశీలించిన ఎమ్మెల్యే
byBLN TELUGU NEWS
-
0
Post a Comment