సోనియా, రాహుల్ గాంధీపై కేసులు పెట్టడం సరికాదు: MLA గండ్ర

శాయంపేట మండల కేంద్రంలో BHPL MLA గండ్ర సత్యనారాయణ రావు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. నేషనల్ హెరాల్డ్ కేసు చార్జిషీట్లో సోనియా, రాహుల్ గాంధీ పేర్లను చేర్చడాన్ని ఖండిస్తూ ర్యాలీని చేపట్టారు. MLA మాట్లాడుతూ.. బీజేపీ రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతుందని ఆరోపించారు. వెంటనే కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post