ఈనెల 27వ తేదీన భూపాలపల్లిలో నిర్వహించబోయే మెగా జాబ్ మేళాను మండలంలోని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే సదుద్దేశంతో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆధ్వర్యంలో జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలి: బుచ్చిరెడ్డి
byBLN TELUGU NEWS
-
0
Post a Comment