కర్నె రాధాకృష్ణ తమిళనాడులోని నూరుల్ ఇస్లాం యూనివర్సిటీ నుండి డాక్టరేట్ పట్టాను పొందారు. యూనివర్సిటీలోని ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగంలో ఎన్ ఎఫిషియంట్ విటువి అండ్ వీటుఐ కమ్యూనికేషన్ యూజింగ్ అడహాక్ నెట్వర్క్ ఫర్ ట్రాఫిక్ ఫోర్ క్యాస్టింగ్ అనే అనే అంశంపై పరిశోధన చేశారు. ఈసీఈ విభాగానికి చెందిన డాక్టర్ టీకే శ్రీజ పర్యవేక్షణలో ఈ పరిశోధన కొనసాగింది. రాధాకృష్ణ రాసిన పదికి పైగా ఆర్టికల్స్ పలు జాతీయ మరియు అంతర్జాతీయ జర్నల్స్ ప్రచూరితమయ్యాయి. రాధాకృష్ణ ప్రస్తుతం హైదరాబాదులోని సిఎంఆర్ ఐటి కళాశాలలోని ఈసీఈ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం రోడ్డు ట్రాఫిక్ వ్యవస్థకు అవసరమైన పరిశోధన చేసినందుకు గాను కర్నే రాధాకృష్ణకు అధ్యాపక బృందం మరియు బంధుమిత్రులు అభినందించారు.
డాక్టరేట్ పట్టా అందుకున్న కర్నె రాధాకృష్ణ
byBLN TELUGU NEWS
-
0
Post a Comment