రాజీవ్ యువ వికాస్ ను సద్వినియోగం చేసుకోండి. యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సాదు నాగరాజు



BLN తెలుగు దినపత్రిక: శాయంపేట మండలంలోని నిరుద్యోగ యువత రాజీవ్ యువ వికాసం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు సాదు నాగరాజు అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కార్పొరేషన్ల ద్వారా రూ. 6 వేల కోట్లతో రాజీవ్ యువ వికాస్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించడం హర్షనీయమని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా దాదాపు 5 లక్షల మందికి ఒక్కొక్కరికి రూ.3. లక్షల చొప్పున ప్రభుత్వం స్వయం ఉపాధి కోసం ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post