తెలంగాణ జర్నలిస్టులకు శుభవార్త. జర్నలిస్టులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అక్రిడిటేషన్ కార్డుల గడువును మరో మూడు నెలల పొడగించారు.

జర్నలిస్టులకు తెలంగాణప్రభుత్వం శుభవార్త చెప్పింది. అక్రిడిటేషన్ కార్డుల గడువును మరో మూడు నెలల పొడగించారు. ఇప్పుడున్న అక్రిడేషన్ల పొడగింపు మార్చి 31తో ముగియనుంది. ఈ నేపథ్యంలో గడువును మరో మూడు నెలల పొడగించాలని సమాచార పౌరసంబంధాల శాఖ నిర్ణయించింది. జూన్ చివరి వరకు ఇప్పుడున్న అక్రిడేషన్లు అమల్లో ఉంటాయి. కొత్త అక్రిడేషన్ కార్డుల జారీకి సంబంధించి మార్గదర్శకాలు విడుదల కావాల్సి ఉంది. ఆ తరువాత అక్రిడేషన్ కమిటీల ఏర్పాటు, దరఖాస్తుల స్వీకరణ, కొత్త జారీ ప్రక్రియ సాగనుంది.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post