యాదాద్రి భువనగిరి జిల్లా, 12 మార్చి 2025:
యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని ఈరోజు బుధవారం రోజున ఉదయం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు - పద్మ దంపతులు దర్శించుకున్నారు. అంతకుముందు ఎమ్మెల్యే దంపతులకు ఆలయ అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం ఆలయ ప్రాంగణంలోని వేదాశీర్వచన మండపంలో ఆలయ అర్చకులు, అధికారులు ఆశీర్వచనం చేసి, స్వామి వారి తీర్థ ప్రసాదాలను ఎమ్మెల్యేకు అందజేశారు. అనంతరం పసిడిమయమైన యాదగిరిశుని విమానగోపురాన్ని ఎమ్మెల్యే దంపతులు దర్శించుకుని,
Post a Comment