కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరకాల మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి - జ్యోతి దంపతులు బుధవారం రోజున దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆ స్వామివారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు
Post a Comment