నేడు కూడా కొనసాగనున్న భక్తుల రద్దీ
• భక్తులతో కళకళలాడిన ములుగు జిల్లా
• ఫిబ్రవరి 2026లో నిర్వహించనున్న మహా జాతర
ఆదివాసీ కుంభమేళాగా పిలవబడే మేడారం సమ్మక్క - సారలమ్మ మినీ జాతర శనివారం తో ముగిసింది. భక్తులు దేవతలను తమ కోరికలు నెరవేర్చా లంటూ ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. నేడు కూడా వనదేవతలను దర్శించుకోవటానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని అధి కారులు భావిస్తూ జాతర సమయంలో భక్తుల కోసం ఏర్పాటు చేసిన సౌక ర్యాలను సైతం కొనసాగనున్నట్టు అధికారులు తెలిపారు. మినీ జాతర సందర్భం గా ఇప్పటికే 8 లక్షలకు పైగా భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్టు అధి కారులు పేర్కొన్నారు
Post a Comment