మహాత్మా జ్యోతిబాపూలే పాఠశాల శాయంపేట విద్యార్థుల క్షేత్ర పర్యటన

పీఎం శ్రీ క్షేత్ర పర్యటనలో భాగంగా మహాత్మ జ్యోతిబాపూలే బాలుర పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు వరంగల్ లోనీ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో లో వివిధ రకాల వ్యవసాయ పంటలను గూర్చి శాస్త్రవేత్తల ద్వారా తెలుస్తున్నారు. మరియు హనుమకొండలోని జంతు ప్రదర్శన శాల, వేయి స్తంబాల గుడి మరియు వరంగల్ కోటను సందర్శించారు. పర్యటనలో భాగంగా పాఠశాల ప్రిన్సిపల్ 
టి రేవతి మాట్లాడుతూ విద్యార్థుల జ్ఞానాభివృద్ధికి మరియు శాస్త్రీయ పరిజ్ఞానానికి ఈ క్షేత్ర పర్యటన ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేశారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post