హనుమకొండ జిల్లా పరకాల మండలం వెంకటాపూర్ గ్రామం నూతన ఎమ్మార్పీఎస్ కమిటీ నిర్మాణం

పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశానుసారం రాష్ట్రవ్యాప్తంగా నూతన ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీ నిర్మాణంలో భాగంగా ఈరోజు పరకాల మండల కేంద్రంలోని వెంకటాపూర్ గ్రామంలో ఎమ్మార్పీఎస్ మండల నాయకులు కొయ్యడ కుమార్ మాదిగ ఆధ్వర్యంలో ఏకు శంకర్ మాదిగ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి విచ్చేసి నూతన గ్రామ కమిటీ నిర్మాణం ఏర్పాటు చేయడం జరిగింది అనంతరం మాట్లాడుతూ ఉద్యమ సాధనలో భాగంగా జాతీయ రాష్ట్ర కమిటీలు నిర్ణయాలు తీసుకొని ఉద్యమ కార్యచరణకు ఏ పిలుపు ఇచ్చిన అమలు చేయడంలో గ్రామ కమిటీలు కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు వెంకటాపూర్ నూతన గ్రామ కమిటీ అధ్యక్షుడిగా మంగళపల్లి రాజు మాదిగ 
ఉపాధ్యక్షులుగా సిలివేరు రాకేష్ సిలువేరు అరవింద్ మాదిగలు
 ప్రధాన కార్యదర్శిగా సిలువేరు హరీష్ మాదిగ 
కార్యదర్శులుగా కొత్తూరు శ్రీకాంత్ సిలివేరు బిక్షపతి మాదిగలు ప్రచార కార్యదర్శిగా కొత్తూరు రమాకాంత్ మాదిగ 
కోశాధికారిగా దొగ్గల రాజకుమార్ మాదిగ
గౌరవ సలహాదారులుగా సిలువేరు జగ్జీవన్ మాదిగ 
సిలువేరు జితేందర్ మాదిగ సిలివేరు ప్రవీణ్ మాదిగ సిలువేరు రాకేష్ మాదిగలు కార్యవర్గ సభ్యులుగా సిలువేరు సుమన్ దొగ్గల రాజకుమార్  
సిలివేరు సంపత్ అంతడుపుల శ్రీరామ్ సిలివేరు జోహార్ మంగళపల్లి కుమారస్వామి మాదిగలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో మాదిగ ఉద్యోగుల సంఘం నాయకులు సిలువేరు బాబు మాదిగ 
సిలువేరు భాను మాదిగ రాజయ్య సదన్న లింగన్న బాబు మాదిగ మరియు వెంకటాపూర్ మాదిగ కుల పెద్దలు పాల్గొన్నారు           
             ఏకు శంకర్ మాదిగ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post