నల్గొండ కేతపల్లి మండల పరిధిలోని చెరుకుపల్లి గ్రామంలో బర్డ్ ఫ్లూ వ్యాధితో 7000 కోళ్లు మృతి
* హైదరాబాద్ నుండి జోనల్ డాక్టర్లు వచ్చి పలుమార్లు వైద్యం అందించిన ఫలితం లేదంటున్న పౌల్ట్రీ రైతు.
* 7000 కోళ్లు మరణించడంతో జెసిబి సహాయంతో పూడిక తీసి పాతిపెట్టిన రైతు
* 3 లక్షల వరకు నష్టపరిహారం జరిగిందని రైతు ఆవేదన, ప్రభుత్వం గానీ ప్రీమియం కంపెనీ గాని ఆదుకోవాలని కోరిన రైతు
Post a Comment