భారతదేశంలో హెచ్ఎంపీవీ కేసులు విజృంభిస్తుంది. ఇప్పటికే దేశంలో ఒక్కరోజులోనే 6 కేసులు నమోదయ్యాయి. కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. HMPV కేసులపై WHOతో భారత ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతుంది. HMPV లక్షణాలు.. దగ్గు, ముక్కు కారడం, గొంతు నొప్పి, గురక, శ్వాస ఆడకపోవడం, దద్దుర్లు గుర్తించవచ్చు.
భారత్ లో పెరుగుతున్న HMPV కేసులు.. 6కి చేరిన సంఖ్య..!
byBLN TELUGU NEWS
-
0
Post a Comment