మంథని నియోజకవర్గం కాటారం మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వేమునూరు ప్రభాకర్ రెడ్డి నూతన గృహప్రవేశ మహోత్సవం జరిగింది. ఈ నూతన గృహ ప్రవేశ మహోత్సవంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి, ఇతర నేతలతో కలిసి *భూపాలపల్లి ఎమ్మెల్యే సత్యనారాయణరావు* పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రభాకర్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేకు శాలువా కప్పి, శ్రీ కాళేశ్వరం ముక్తీశ్వర స్వామి వారి చిత్రపటాన్ని అందజేశారు. అంతకుముందు ఎమ్మెల్యేకు స్థానిక కాంగ్రెస్ నేతలు, అభిమానులు శాలువాలు కప్పి స్వాగతం
కాటారంలో నూతన గృహప్రవేశ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే జీఎస్సార్..
byBLN TELUGU NEWS
-
0
Post a Comment