BLN తెలుగు దినపత్రిక:
హనుమకొండ జిల్లా శాయంపేట మండలం: శాయంపేట మండల తీన్మార్ మల్లన్న టీం అధ్యక్షులు తీన్మార్ జయ్ మాట్లాడుతూ ఫిబ్రవరి 2వ తారీఖున వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో బీసీ గర్జన విజయవంతం చేయాలని మండలంలో ఉన్నటువంటి బీసీ కులాలు అందరికీ పిలుపునిస్తూ ఉన్నాం! ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వెంటనే రద్దు చేయాలి. బీసీలకు కులగనన ప్రకారం రిజర్వేషన్ పార్లమెంటులో కల్పించాలి. ఎలక్షన్లో బీసీలు స్థానిక సంస్థల ఎలక్షన్లో కులగనన రిజర్వేషన్ల ప్రకారమే రిజర్వేషన్ అమలయ్యాక స్థానిక ఎలక్షన్లో పెట్టాలి. బీసీలు రాజ్యాధికారానికి ఎదగాలని బీసీలు అందరూ వచ్చి పోరాటం చేసి బీసీ సంఘాలు బీసీ కులాలు రాజకీయ పార్టీ లలో ఉన్న బీసీ నాయకులందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఏకమై బీసీ రాజ్యాధికారానికి పోరాటం చేసి రాజ్యాధికారాన్ని సాధించుకోవాలని కోరుచున్నాము ! తీన్మార్ మల్లన్న లాగా అందరూ పోరాటం చేయాలని పిలుపునిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా పాల్గొన్న నాయకులు బీసీ రాజ్యాధికార సమితి రాష్ట్ర వ్యవస్థాపక నాయకుడు తెలంగాణ కొమురయ్య బీసీ రాజ్యాధికార సమితి మండల అధ్యక్షుడు ఉప్పు నరసయ్య అడుప ప్రభాకర్, అధికార ప్రతినిధి మాడిశెట్టి
Post a Comment