76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో

 జయశంకర్ భూపాలపల్లి  జిల్లా బిఆర్ అంబేద్కర్ క్రీడా ప్రాంగణంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ శ్రీ రాహుల్ శర్మ . పాల్గొన్న భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు , ఎస్పి కిరణ్ ఖరే, ట్రేడ్ కార్పొరేషన్ ఛైర్మన్ ఐతా ప్రకాష్ రెడ్డి , అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post