నూతన సంవత్సరం- 2025 క్యాలెండర్ ఆవిష్కరణ

BLN తెలుగు  దినపత్రిక  :
పరకాల పట్టణంలో "కాంగ్రెస్ పార్టీ" ఆధ్వర్యంలో పరకాల మున్సిపల్ పరిధిలోని ఒకటో వార్డు CSI ఏరియాలో ఈరోజు ఉదయం 10:00 గంటలకు పరకాల కాంగ్రెస్ పార్టీ నాయకులు "మడికొండ బ్రదర్స్" వారి నేత్రుత్త్వంలో ప్రత్యేకంగా రూపొంది దించబడిన 2025-నూతన సంవత్సరం క్యాలెండరును ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్బంగా పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పరకాల పట్టణ, మండలం, నియోజకవర్గం మరియు వరంగల్ పార్లమెంట్ పరిధిలోని ప్రజానీకానికి నూతన సంవత్సర-2025 మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపినారు. ప్రతిఒక్కరూ సుఖ: సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని వేడుకుంటున్నట్టు తెలిపినారు. ఈ కార్యక్రమంలో పరకాల మాజీ ఎంపీపీ ఒంటెరు రామూర్తి, స్థానిక కౌన్సిలర్ మడికొండ సంపత్ కుమార్, NSUI మాజీ రాష్ట్ర కార్యదర్శి, డాక్టర్. BR అంబేద్కర్ అవార్డు గ్రహీత 2018, డాక్టర్. మడికొండ శ్రీను, పరకాల కాంగ్రెస్ పార్టీ నాయకులు గడ్డం శివ, బొచ్చు భాస్కర్, బొచ్చు రవి, బొచ్చు జితేందర్, కందుకూరి విద్యాసాగర్, మంద సురేష్, RMP దుప్పటి బాబురావు, ఒంటెరు వరుణ్, బొచ్చు సంపత్, మద్దెల భద్రయ్య, ఒంటెరు సాగర్, మడికొండ ప్రవీణ్, మడికొండ నవీన్, మంద ఆనంద్, మరుపట్ల మహేష్, ఒంటెరు మొగిలి, ms రవి, బ్యాంకు సుధాకర్, బొచ్చు విష్ణు, బొచ్చు కిషన్, మడికొండ రాజు, బొచ్చు నాగరాజు, చేరిపెల్లి సతీష్, ఒంటెరు కిషోర్, నాగేల్లి ముత్తయ్య, సంగి పున్నం, ఒంటెరు సమ్మయ్య, మహిళలు నాగేల్లి సరోజన, మడికొండ ఓదెమ్మ, ఒంటెరు రజిత, ఒంటెరు మరియమ్మ, చుక్క భద్రమ్మ తదితరులు పాల్గొన్నారు

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post