శాయంపేట, ఫిబ్రవరి 20: హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పత్తిపాక గ్రామానికి చెందిన తెలంగాణ చరిత్ర రిపోర్టర్ రాజు కుమారుని జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శాయంపేట మండల పాత్రికేయులు అందరూ పాల్గొని వాతావరణాన్ని ఉత్సవ సంతరంగా మార్చారు.కార్యక్రమంలో మండల నమస్తే జ్యోతి ఎడిటర్ చల్ల రాజిరెడ్డి, జనం కోసం జర్నలిజం ఎడిటర్ మమ్మద్ అబ్దుల్లా, బి ఎల్ ఎన్ తెలుగు దినపత్రిక ఎడిటర్ బాసని బాలకృష్ణ, ఆర్పీ7 రిపోర్టర్ ఏం రవి తదితరులు పాల్గొన్నారు. పాత్రికేయులు గీరమైన రాజు కుమారుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి, అతని సేవలను కొనియాడారు.ఈ వేడుకలు స్నేహపూర్వక వాతావరణంలో జరిగి, పత్రికార్యుల మధ్య బంధాలను మరింత బలోపేతం చేశాయి.
పత్తిపాక జన్మదిన వేడుకల్లో జర్నలిస్టు పాల్గొన్నారు
byBLN TELUGU NEWS
-
0
Post a Comment