భూపాలపల్లి డిపో మేనేజర్ ఇందు ప్రెస్ రిపోర్టర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఆగస్టు 3వ తేదీన భూపాలపల్లి డిపో నుండి విజయవాడ, రాజమండ్రి, సమర్లకోట,పిఠాపురం అన్నవరం దర్శించుకుని మళ్లీ భూపాలపల్లికి వచ్చేలా ప్రత్యేక టూర్ ప్యాకేజ్ ఏర్పాటుచేశామని తెలిపారు.
ఈ టూర్ ప్యాకేజ్ మొత్తం 3 రోజుల ప్యాకేజ్ కాగా, ఒక్కొక్క వ్యక్తికి కేవలం ₹2300 మాత్రమే చార్జ్ చేస్తామని తెలిపారు.
Post a Comment