హిమాచల్ ప్రదేశ్లోని కులూ జిల్లాలో ఆకస్మిక వరదలు తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయి. సైన్జ్ లోయను అకస్మాత్తుగా వరదలు ముంచేసి రోడ్డు మార్గాలను పూర్తిగా మూసేశాయి. వరద ఉధృతి పెరగడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ ఘటనలో పలు ఇళ్లు నష్టపోయినట్లు సమాచారం. వరద ఉధృతి తీవ్రతను చూపిస్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి....
హిమాచల్ ప్రదేశ్లోని కులులో వరదల బీభత్సం...
byBLN TELUGU NEWS
-
0
Post a Comment