సమగ్ర ప్రణాళికతో రావాలని, తప్పకుండా తన సహకారం ఉంటుందని హామీ ఇచ్చిన వేం నరేందర్ రెడ్డి

కురవి ఆలయ అభివృద్ధిపనులు, భక్తులకు కావాల్సిన సౌకర్యాలు, చేపట్టాల్సిన చర్యలు, కావాల్సిన నిధుల గురించి ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి తో చర్చించిన ప్రభుత్వవిప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్..
సమగ్ర ప్రణాళికతో రావాలని, తప్పకుండా తన సహకారం ఉంటుందని హామీ ఇచ్చిన వేం నరేందర్ రెడ్డి..వేం కు వేదాఆశీర్వచనం అందజేసిన కురవి ఆలయ పురోహితులు.‌‌.‌సమీక్షలో పాల్గొన్న ఆలయచైర్మన్ కొర్ని రవీందర్ రెడ్డి, కురవి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంబటి వీరభద్రంగౌడ్, దేవాలయ కార్యనిర్వహణాధికారి సత్యనారాయణ...

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post