జేఈఈ అడ్వాన్స్ 2025 ఫలితాల్లో సత్తా చాటిన ఉమ్మగాని వశిస్ట్ గౌడ్..

జేఈఈ అడ్వాన్స్ 2025 ఫలితాల్లో మహబూబాబాద్ పట్టణానికి చెందిన *జర్నలిస్ట్ ఉమ్మగాని మధు - కృష్ణవేణి ల కుమారుడు వశిస్ట్ గౌడ్* అత్యున్నత ప్రతిభ కనబరిచాడు. *ఆల్ ఇండియా ర్యాంక్ 4363 సాధించి జేఈఈ అడ్వాన్స్ లో మంచి ర్యాంకు సాధించాడు* మంచిర్యాంక్ సాదించిన *వశిష్ట్ గౌడ్ కు మార్గదర్శి బీఈడీ కాలేజి ప్రిన్సిపల్ డాక్టర్ ఉమ్మగాని అరుణ్ కుమార్, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, సొసైటీ చైర్మన్ మూల మధుకర్ రెడ్డి, కిసాన్ పరివార్ సీఈవో, బహుజనవాది డాక్టర్ వివేక్, టియుడబ్ల్యూజే(ఐజేయు) మహబూబాబాద్ జిల్లాఅధ్యక్షులు సిహెచ్ శ్రీనివాస్, జిల్లాప్రధానకార్యదర్శి గాడిపెల్లి శ్రీహరి, గిరి, శేఖర్, పల్లె శ్రీనివాస్, బండారి జ్ఞానేందర్* తదితరులు ప్రత్యేక అభినందనలు తెలిపారు...

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post