సురేఖ మండల సమాఖ్య నూతన పాలకవర్గం ఎన్నిక

శాయంపేట: మండల కేంద్రంలోని సురేఖ మండల సమాఖ్య నూతన పాలకవర్గాన్ని గురువారం ఎన్నికల అబ్జర్వర్ లు ఎన్ ప్రవళిక ఈ కవితల ఆధ్వర్యంలో ఓటింగ్ ద్వారా ఎన్నుకున్నారు. అధ్యక్షురాలిగా మండలంలోని మైలారం గ్రామానికి చెందిన గడిపే సుమలత, కార్యదర్శిగా పెద్దకోడపాక గ్రామానికి చెందిన అమ్మ వసంత, కోశాధికారిగా మండల కేంద్రానికి చెందిన దాసరి కల్పనలను ఈసీ మెంబర్లు ఎన్నుకున్నారు. అనంతరం ఏపీఎం శ్రీధర్ రెడ్డి, సీసీలు నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. పదవి విరమణ పొందిన పాలకవర్గాన్ని సత్కరించారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post