అకాల వర్షాల వలన దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం అందించాలని ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి వినతి పత్రం ఇచ్చిన ఎమ్మెల్యే జీఎస్సార్..

సచివాలయం హైదరాబాద్ 
మంగళవారం రాత్రి కురిసిన అకాల వర్షాలు(వడగళ్ల వాన) కారణంగా దెబ్బతిన్న పంటలను సర్వే చేసి రైతులకు నష్ట పరిహారం ఇవ్వాలనీ ఈరోజు బుధవారం ఉదయం హైదరాబాద్ లోని సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి వర్యులు భట్టి విక్రమార్క మరియు వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు కలిసి వినతి పత్రం ఇచ్చిన భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు 

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post