శాయంపేట, (BLN తెలుగు దినపత్రిక) మండలంలోని గట్లకానిపర్తి ప్రాథమిక ఉన్నత పాఠశాలలో 1999 - 2000 బ్యాచ్ కు చెందిన పదో తరగతి పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 25 ఏళ్ల తర్వాత అంతా ఒక చోటకు చేరి నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. అధ్యాపకులతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. గురువులను సత్కరించి జ్ఞాపకాలు అందజేశారు.
పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం
byBLN TELUGU NEWS
-
0
Post a Comment