జయశంకర్ భూపాలపల్లి జిల్లా నూతన ప్రధాన న్యాయమూర్తి సి.హెచ్. రమేష్ బాబు జిల్లా ఎస్.పి కిరణ్ కారే సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. న్యాయ మరియు రక్షణ సంబంధిత విషయాలపై వారు చర్చించారు. జిల్లా కోర్టులో జరిగిన ఈ భేటీలో సీనియర్ సివిల్ జడ్జి మరియు న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎ. నాగరాజు పాల్గొన్నారు.
Post a Comment